ప్రధాన మంత్రి కార్యాలయం

విశ్రాంత ఎయిర్ మార్షల్ పి.వి.అయ్యర్ను కలిసిన ప్రధానమంత్రి

Posted On: 31 DEC 2022 3:18PM by PIB Hyderabad

    ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ విశ్రాంత ఎయిర్‌ మార్షల్‌ శ్రీ పి.వి.అయ్యర్‌ను కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన రాసిన పుస్తకాన్ని అందుకున్నారు.

ఈ మేరకు ఒక ట్వీట్‌ ద్వారా పంపిన సందేశంలో:

“ఇవాళ విశ్రాంత ఎయిర్ మార్షల్ పి.వి.అయ్యర్ను కలుసుకోవడం ఎంతో ఆనందం కలిగించింది. జీవితంపై ఆయనకుగల అభిరుచి ఎంతో గొప్పది. దృఢంగా, ఆరోగ్యంగా ఉండాలనే ఆయన దృక్పథం అనుసరణీయం. ఆయన రాసిన పుస్తకం ప్రతిని అందుకోవడం ఆనందం కలిగించింది” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

*****

DS/TS



(Release ID: 1887816) Visitor Counter : 101