ప్రధాన మంత్రి కార్యాలయం
‘సదైవ్ అటల్’ మరియు పార్లమెంట్ హౌస్ వద్ద అటల్ గారి కి శ్రద్ధాంజలి సమర్పించిన ప్రధాన మంత్రి
Posted On:
25 DEC 2022 7:53PM by PIB Hyderabad
శ్రీ అటల్ బిహారి వాజ్ పేయి కి ‘సదైవ్ అటల్’ మరియు పార్లమెంట్ హౌస్ వద్ద ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శ్రద్ధాంజలి ఘటించారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో –
‘‘ఈ రోజు ఉదయం, ‘సదైవ్ అటల్’ మరియు పార్లమెంట్ హౌస్ వద్ద అటల్ గారి కి శ్రద్ధాంజలి ని సమర్పించాను’’ అని పేర్కొన్నారు.
***
DS/AK
(Release ID: 1886671)
Read this release in:
English
,
Kannada
,
Bengali
,
Assamese
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam