ప్రధాన మంత్రి కార్యాలయం

‘సదైవ్ అటల్’ మరియు పార్లమెంట్ హౌస్ వద్ద అటల్ గారి కి శ్రద్ధాంజలి సమర్పించిన ప్రధాన మంత్రి

Posted On: 25 DEC 2022 7:53PM by PIB Hyderabad

శ్రీ అటల్ బిహారి వాజ్ పేయి కి ‘సదైవ్ అటల్’ మరియు పార్లమెంట్ హౌస్ వద్ద ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శ్రద్ధాంజలి ఘటించారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో –
‘‘ఈ రోజు ఉదయం, ‘సదైవ్ అటల్’ మరియు పార్లమెంట్ హౌస్ వద్ద అటల్ గారి కి శ్రద్ధాంజలి ని సమర్పించాను’’ అని పేర్కొన్నారు.

 
***
DS/AK


(Release ID: 1886671) Visitor Counter : 152