ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

శ్రీ సర్దార్ పటేల్ వర్థంతి నాడు ఆయన కు శ్రద్ధాంజలి ఘటించిన ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 15 DEC 2022 9:52AM by PIB Hyderabad

శ్రీ సర్ దార్ పటేల్ వర్థంతి నాడు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయన కు శ్రద్ధాంజలి ఘటించడం తో పాటు భారతదేశాని కి శ్రీ సర్ దార్ పటేల్ అందించిన చిర స్థాయి లో నిలచిపోయేటటువంటి తోడ్పాటు ను ప్రధాన మంత్రి గుర్తు కు తెచ్చుకొన్నారు.

 

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘శ్రీ సర్ దార్ పటేల్ వర్థంతి సందర్భం లో ఆయన కు నేను శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. భారతదేశాని కి ఆయన అందించినటువంటి చిరస్థాయి లో నిలచిపోయే తోడ్పాటు ను, ప్రత్యేకించి మన దేశాన్ని ఏకం చేయడం లో, అలాగే మన దేశం యొక్క సర్వతోముఖ అభివృద్ధి కి ఉత్తేజాన్ని ఇవ్వడం లో ఆయన తోడ్పాటు ను స్మరించుకొంటున్నాను.’’ అని పేర్కొన్నారు.

***

DS/SH


(रिलीज़ आईडी: 1883673) आगंतुक पटल : 195
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Assamese , Bengali , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam