ప్రధాన మంత్రి కార్యాలయం
పార్లమెంటు భవనం పై 2001 వ సంవత్సరం లో జరిగిన దాడి లో అమరులైన వారికిశ్రద్ధాంజలి ఘటించిన ప్రధాన మంత్రి
Posted On:
13 DEC 2022 1:02PM by PIB Hyderabad
పార్లమెంటు భవనం పై 2001 వ సంవత్సరం లో దాడి జరిగిన సందర్భం లో అమరులు అయిన వారికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శ్రద్ధాంజలి ఘటించారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘పార్లమెంటు భవనం పై 2001వ సంవత్సరం లో దాడి జరిగిన సందర్భం లో అమరులు అయిన వారికి శ్రద్ధాంజలి ని సమర్పించాను. వారి సేవల ను, వారి సాహసాన్ని మరియు వారి త్యాగాన్ని మనం ఎన్నటికీ మరచిపోలేం.’’ అని పేర్కొన్నారు.
***
DS/SH
(Release ID: 1883077)
Read this release in:
Urdu
,
Kannada
,
Malayalam
,
Tamil
,
Assamese
,
Odia
,
English
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati