ప్రధాన మంత్రి కార్యాలయం
శ్రీజంబే తాశీ కన్నుమూత పట్ల సంతాపాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి
Posted On:
02 NOV 2022 10:04PM by PIB Hyderabad
అరుణాచల్ ప్రదేశ్ విధాన సభ సభ్యుడు శ్రీ జంబే తాశీ కన్నుమూత పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘శ్రీ జంబే తాశీ జీ అకాల మరణం గురించి తెలిసి బాధపడ్డాను. ఆయన అభివృద్ధి లోకి రాదగ్గ నేత; సమాజానికి సేవ చేయాలి అనే ఉద్వేగం ఆయన లో నిండి ఉండేది. ఆయన అరుణాచల్ ప్రదేశ్ యొక్క పురోగతి కి ఎంతగానో పాటుపడ్డారు. ఈ దు:ఖ ఘడియ లో ఆయన కుటుంబానికి మరియు ఆయన యొక్క సమర్థకుల కు కలిగిన శోకం లో నేను సైతం పాలుపంచుకొంటున్నాను. ఓమ్ మణి పద్మే హమ్. @PemaKhanduBJP’’ అని పేర్కొన్నారు.
***
DS
(Release ID: 1873367)
Visitor Counter : 93
Read this release in:
Kannada
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam