ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

మహారాష్ట్రలో నేరల్-మాథెరాన్ టాయ్ ట్రేన్ మళ్లీ మొదలైనందుకు సంతోషాన్ని వ్యక్తం చేసిన ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 26 OCT 2022 8:56PM by PIB Hyderabad

మహారాష్ట్ర లో నేరల్-మాథెరాన్ టాయ్ ట్రేన్ మళ్లీ మొదలవడంతో ఈ మనోరమ యాత్ర మరింత గుర్తుంచుకోదగ్గది గా అయిపోతుంది అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

 

రైల్ వే మంత్రిత్వ శాఖ చేసిన ఒక ట్వీట్ కు ప్రధాన మంత్రి సమాధానాన్ని ఇస్తూ, ఆ జవాబు లో -

‘‘ఈ మనోరమ యాత్ర ను మరింత మరవరానిది గా చేస్తోంది. స్థానిక పర్యటన కు ఇది ఒక మంచి వార్త..’’ అని పేర్కొన్నారు.

 


(रिलीज़ आईडी: 1871238) आगंतुक पटल : 168
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Manipuri , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam