ప్రధాన మంత్రి కార్యాలయం
బిలాస్పుర్ ర్యాలీ లో విద్యార్థుల సృజనశీలమైనటువంటి కళాకృతుల ను ప్రశంసించినప్రధాన మంత్రి
Posted On:
06 OCT 2022 3:11PM by PIB Hyderabad
హిమాచల్ ప్రదేశ్ లోని బిలాస్ పుర్ లో ప్రధాన మంత్రి ప్రసంగించిన సందర్భం లో ఇద్దరు విద్యార్థినులు ప్రదర్శించిన సృజనశీలమైన కళాకృతుల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శేర్ చేశారు. ఆ విద్యార్థినులు వేసిన చిత్తరువుల కు గాను ప్రధాన మంత్రి వారికి ధన్యవాదాల ను వ్యక్తం చేశారు.
జర్నలిస్టు డాక్టర్ అశ్విని శర్మ చేసిన ఒక ట్వీట్ ను ప్రధాన మంత్రి ఉదాహరిస్తూ,
‘‘సృజనశీలమైన కార్యం.. ఉమంగ్ మరియు పూనమ్.. మీకు ఇవే ధన్యవాదాలు.’’ అని ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.
*****
DS/TS
(Release ID: 1865609)
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam