ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

శ్రీ శ్యాంజీ కృష్ణ వర్మ కు ఆయన జయంతి నాడు శ్రద్ధాంజలి ఘటించిన ప్రధాన మంత్రి

प्रविष्टि तिथि: 04 OCT 2022 9:03AM by PIB Hyderabad

శ్రీ శ్యాంజీ కృష్ణ వర్మ కు ఆయన జయంతి నాడు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ శ్రద్ధాంజలి ఘటించారు. శ్రీ శ్యాంజీ కృష్ణ వర్మ యొక్క గొప్పతనాన్ని గురించి ప్రధాన మంత్రి తాను మాట్లాడిన ఒక ఉపన్యాసాన్ని కూడా ఈ సందర్భం లో శేర్ చేశారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘సాహసి శ్రీ శ్యాంజీ కృష్ణ వర్మ కు ఆయన జయంతి నాడు ఇదే శ్రద్ధాంజలి. ఈ భయరహితుడైనటువంటి భరత మాత బిడ్డడు భారతదేశానికి స్వాతంత్ర్యాన్ని సంపాదించిపెట్టడానికి మరియు ప్రజల లో గర్వయుక్త భావన ను మేలుకొలపడానికి గాను తన జీవనాన్ని అంకితం చేసివేశారు. నేను ఆయన యొక్క గొప్పతనాన్ని గురించి తెలియజేసిన నా ఉపన్యాసాన్నొకదానిని శేర్ చేస్తున్నాను.’’ అని పేర్కొన్నారు.

***

DS/ST

 

 

 


(रिलीज़ आईडी: 1865074) आगंतुक पटल : 190
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Bengali , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam