ప్రధాన మంత్రి కార్యాలయం
లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా విజయ్ ఘాట్ వద్ద ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించిన ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
02 OCT 2022 10:07AM by PIB Hyderabad
మాజీ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా ఇవాళ విజయ్ ఘాట్ వద్ద ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.
ఈ మేరకు ఒక ట్వీట్ ద్వారా ఇచ్చిన సందేశంలో:
“భారతదేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేలా దేశం కోసం కృషి చేసిన శ్రీ లాల్ బహదూర్ శాస్త్రికి విజయ్ఘాట్ వద్ద ఇవాళ నివాళి అర్పించాను” అని ప్రధాని పేర్కొన్నారు.
****
DS/ST
(रिलीज़ आईडी: 1864398)
आगंतुक पटल : 219
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Malayalam
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada