ప్రధాన మంత్రి కార్యాలయం

లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా విజయ్ ఘాట్ వద్ద ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించిన ప్రధానమంత్రి

Posted On: 02 OCT 2022 10:07AM by PIB Hyderabad

   మాజీ ప్ర‌ధానమంత్రి లాల్ బ‌హ‌దూర్ శాస్త్రి జ‌యంతి సంద‌ర్భంగా ఇవాళ విజ‌య్ ఘాట్‌ వద్ద ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.

ఈ మేరకు ఒక ట్వీట్‌ ద్వారా ఇచ్చిన సందేశంలో:

“భారతదేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేలా దేశం కోసం కృషి చేసిన శ్రీ లాల్ బహదూర్ శాస్త్రికి విజయ్‌ఘాట్‌ వద్ద ఇవాళ నివాళి అర్పించాను” అని ప్రధాని పేర్కొన్నారు.

****

DS/ST



(Release ID: 1864398) Visitor Counter : 140