ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

కొత్త గా అహమదాబాద్ మెట్రో ప్రారంభం అయిన సందర్భం లో సాబర్ మతి నది దృశ్యాలను శేర్ చేసిన ప్రధాన మంత్రి 

Posted On: 30 SEP 2022 4:53PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఐఎఎస్ అధికారి శ్రీ ఎమ్. నాగరాజన్ యొక్క ట్వీట్ ను శేర్ చేశారు. అందులో ఇప్పుడిప్పుడే పచ్చ జెండా చూపి ప్రారంభించిన కొంత సమయం తరువాత సాబర్ మతి నది తాలూకు దృశ్యాలు కనిపిస్తున్నాయి.

ఐఎఎస్ అధికారి శ్రీ ఎమ్. నాగరాజన్ ట్వీట్ ను కోట్ చేస్తూ ప్రధాన మంత్రి తన ట్వీట్ లో -

‘‘అహమదాబాద్‌ కు ఒక గొప్ప రోజు’’ అని పేర్కొన్నారు.

*****

DS/TS


(Release ID: 1863864)