ప్రధాన మంత్రి కార్యాలయం

పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి నాడు ఆయన కు శ్రద్ధాంజలి ఘటించిన ప్రధాన మంత్రి

Posted On: 25 SEP 2022 9:06AM by PIB Hyderabad

పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భం లో ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఆయన కు శ్రద్ధాంజలి ని సమర్పించారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి కి ఆయన జయంతి నాడు నేను శ్రద్ధాంజలి ని సమర్పిస్తున్నాను. అంత్యోదయ కు మరియు పేదల సేవ కు ఆయన ఇచ్చిన ప్రాధాన్యం మనకు ప్రేరణ ను ఇస్తూనే ఉంటుంది. ఒక అసాధారణమైనటువంటి ఆలోచనపరుడి గా మరియు ఒక మేధావి గా కూడాను ఆయన ను అందరూ స్మరించుకోవడం జరుగుతుంది.’’ అని పేర్కొన్నారు.

***

DS/SH

 



(Release ID: 1862070) Visitor Counter : 302