ప్రధాన మంత్రి కార్యాలయం
జార్ఖండ్లోని హజారీబాగ్ బస్సు ప్రమాదంలో ప్రాణనష్టంపై ప్రధాని సంతాపం
Posted On:
17 SEP 2022 8:15PM by PIB Hyderabad
జార్ఖండ్లోని హజారీబాగ్ జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంలో ప్రాణనష్టంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆయన ప్రార్థించారు.
ఈ మేరకు ప్రధాని కార్యాలయం ఒక ట్వీట్ ద్వారా పంపిన సందేశంలో:
“జార్ఖండ్లోని హజారీబాగ్ జిల్లాలో సంభవించిన బస్సు ప్రమాదంలో ప్రాణనష్టం జరగడంపై నేనెంతో చింతిస్తున్నాను. ఈ విషాద సమయంలో మృతుల కుటుంబాలకు నా సానుభూతి తెలుపుతూ, గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆ దైవాన్ని ప్రార్థిస్తున్నాను.. అని పేర్కొన్నారు.. PM @narendramodi.”
(Release ID: 1860330)
Visitor Counter : 116
Read this release in:
Bengali
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam