ప్రధాన మంత్రి కార్యాలయం

44వ చెస్ ఒలింపియాడ్ ను ప్రారంభించిన ప్ర‌ధాన‌మంత్రి


చెస్ ఒలింపియాడ్ కు తొలిసారిగా భార‌త్ ఆతిథ్యం; చ‌రిత్ర‌లో అధిక సంఖ్య‌లో క్రీడాకారుల‌ను రంగంలోకి దింపిన భార‌త్‌

“చ‌ద‌రంగం జ‌న్మస్థానం అయిన భార‌త్ కు వ‌చ్చిన ప్ర‌తిష్ఠాత్మ‌క చెస్ టోర్న‌మెంట్‌”

“44వ చెస్ ఒలింపియాడ్ ఎన్నో తొలి సంఘ‌ట‌న‌లు, రికార్డుల‌కు వేదిక”‌

“దేశంలో చెస్ ప‌వ‌ర్ హౌస్ త‌మిళ‌నాడు”

“అద్భుత మేథ‌స్సు, చైత‌న్య‌వంత‌మైన సంస్కృతి, ప్ర‌పంచంలోనే ప్రాచీన భాష - త‌మిళ‌ నిల‌యం త‌మిళ‌నాడు

భార‌త‌దేశంలో క్రీడ‌ల‌కు ప్ర‌స్తుత స‌మ‌యాన్ని మించిన ఉత్త‌మ స‌మ‌యం లేదు”

“యువ‌జ‌న శ‌క్తి, అనుకూల వాతావ‌ర‌ణం స‌మ్మిళితం కావ‌డంతో భార‌త‌దేశంలో క్రీడా సంస్కృతి శ‌క్తివంతం అవుతోంది”

“క్రీడ‌ల్లో ప‌రాజితులుండ‌రు, విజేత‌లు, భ‌విష్య‌త్ విజేత‌లు ఉంటారు”

Posted On: 28 JUL 2022 8:22PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ రేంద్ర మోదీ చెన్నైలోని జెఎల్ఎన్ ఇండోర్ స్టేడియంలో 44 చెస్ ఒలింపియాడ్ ను ప్రారంభించారుమిళనాడు ర్నర్ శ్రీ ఆర్.ఎన్‌.విముఖ్యమంత్రి శ్రీ ఎం.కె.స్టాలిన్‌, కేంద్ర మంత్రి శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్శ్రీ ఎల్‌.మురుగన్‌, అంతర్జాతీయ చెస్ ఫెడరేషన్ (ఫిడే)  ఆర్కడి ద్వోర్కోవిచ్  కార్యక్రమంలో పాల్గొన్నారు.

 సందర్భంగా ప్రసంగిస్తూ ప్రపంచవ్యాప్తంగా చెస్ క్రీడాకారులుఅభిమానులను భారదేశానికి ఆహ్వానించారు. “ఆజాదీ కా అమృత్ హోత్సవ్” యంలో  క్రీడోత్సవం డం ఒక విశిష్ట అని ఆయ అన్నారురంగానికి మాతృభూమి అయిన భారదేశానికి ప్రతిష్ఠాత్మమైన చెస్ టోర్నమెంట్ రావడం ఆనందదాయన్నారు.

 44 చెస్ ఒలింపియాడ్ ఎన్నో తొలి సంఘలురికార్డుల వేదిక అని ప్రధానమంత్రి ర్ణించారుచెస్ పుట్టుక స్థలం అయిన ప్రదేశంలో తొలిసారిగా చెస్ ఒలింపియాడ్ ఒక సందర్భం కాగా 3 శాబ్దాల కాలంలో ఆసియాకు చెస్ టోర్నమెంట్ రావడం కూడా ప్రమంఅలాగే  టోర్నమెంట్ లో అధిక శాతంలో దేశాలు పాల్గొంటున్నాయిఅలాగే అధిక సంఖ్యలో టీమ్ లు భాగస్వాములవుతున్నాయి అన్నారుహిళా విభాగంలో భారదేశం అత్యధిక సంఖ్యంలో ఎంట్రీలు మోదు చేసిందని చెప్పారుఅలాగే చెస్ ఒలింపియాడ్ రిత్రలోనే తొలిసారిగా కాగడా రిలే ప్రారంభయిందని తెలిపారు.

మిళనాడుకు చారిత్రకంగా రంగంతో మైన అనుబంధం ఉన్నన్న విషయం ప్రధానమంత్రి గుర్తు చేశారుఅందుకే రాష్ర్టాన్ని భారదేశానికే చెస్ ర్ హౌస్ గా వ్యరించచ్చునన్నారులువురు చెస్ గ్రాండ్ మాస్టర్లను రాష్ట్రం యారుచేసిందని ప్రశంసించారుఅద్భుతమైన ఆలోచనాపరులుచైతన్యవంతమైన సంస్కృతిప్రపంచంలోనే అతి ప్రాచీన భాష మిళం నిలయం మిళనాడు అన్నారు.

అందరినీ ఐక్యం చేసే క్తివంతమైన మాధ్యమం క్రీడని ప్రధానమంత్రి అన్నారుక్రీడలు ప్రనుమాజాన్ని న్నిహితం చేస్తాయని చెప్పారుఅలాగే క్రీడలు టీమ్ ర్క్ ను పెంచే సాధన్నారుభారదేశంలో క్రీడారంగానికి ప్రస్తుత కాలం అత్యుత్తమైనని చెప్పారు. “భారదేశం ఒలింపిక్స్పారాలింపిక్స్డెఫ్లింపిక్స్ లో రిత్రలోనే అత్యుత్త ప్రతిభ ప్రర్శించిందితంలో నం విజయం వి చూడని క్రీడల్లో కూడా భారత్ ప్రకాశించింది” అన్నారురెండు కీలమైన అంశాల మేలి యికతో భారదేశంలో క్రీడా సంస్కృతి లంగా మారుతున్నని ఆయ చెప్పారుయువలోని క్తిసానుకూలమైన వాతావణం  రెండు ప్రధానాంశాలని ఆయ అన్నారు.

క్రీడల్లో రాజితులు అనే వారే ఉండరువిజేతలుంటారువిష్యత్ విజేతలుంటారని చెప్పారు. 44 చెస్ ఒలింపియాడ్ లో పాల్గొంటున్న టీమ్ లుక్రీడాకారులకు శుభాభినందలు అందిస్తూ వారికి విజయం చేకూరాలంటూ శుభాకాంక్షలు తెలిపారు.

 

నేపథ్యం

న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ స్టేడియంలో 2022 జూలై 19 తేదీన తొలి చెస్ ఒలింపియాడ్ కాగడా రిలేను ప్రధానమంత్రి ప్రారంభించారు. 40 రోజుల యంలో 20,000 కిలోమీటర్ల దూరం ప్రయాణించిన‌   కాగడా 75 ప్రధాన ప్రాంతాలు సందర్శిస్తూ స్విట్జర్లాండ్ లోని ఫిడే ప్రధాన కార్యాలయానికి చేరడానికి ముందు హాబలిపురంలో ముగిసింది.

 44 చెస్ ఒలింపియాడ్ జూలై 28 నుంచి ఆగస్టు 9 తేదీ కు చెన్నైలో రుగుతోంది. 1927 నుంచి నిర్వహిస్తున్న  ప్రతిష్ఠాత్మమైన టోర్నీకి భారదేశం తొలిసారిగా ఆతిథ్యం ఇస్తోందిఅలాగే 30 సంవత్సరాల విరామం అనంతరం తొలిసారి ఆసియాలో రుగుతోంది. 187 దేశాలు పాల్గొంటున్న చెస్  ఒలింపియాడ్ రిత్రలో అత్యధిక భాగస్వామ్యం మోదు చేసింది. 6 టీమ్ లు, 30 మంది క్రీడాకారులతో భారదేశం తొలిసారిగా అది పెద్ద బృందాన్ని పోటీకి రిలోకి దింపింది.

***

DS/AK



(Release ID: 1847039) Visitor Counter : 87