ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

సిఆర్ పిఎఫ్ సిబ్బంది కి స్థాపక దినం శుభాకాంక్షల ను తెలిపిన ప్రధాన మంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 27 JUL 2022 9:02AM by PIB Hyderabad

 

సిఆర్ పిఎఫ్ స్థాపక దినం సందర్భం లో ఆ దళం సిబ్బంది కి మరియు వారి కుటుంబాల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షల ను తెలియ జేశారు.

 

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘@crpfindia సిబ్బంది అందరి కి మరియు వారి కుటుంబాల కు స్థాపక దిన శుభాకాంక్షలు. ఈ దళం జంకి వెనుదీయనటువంటి సాహసాని కి మరియు విశిష్ట సేవ కు పేరుగాంచింది. భద్రత పరమైన సవాళ్ళ ను గాని, లేదా మానవీయత పరమైన సవాళ్ళ ను గాని పరిష్కరించడం లో సిఆర్ పిఎఫ్ భూమిక ప్రశంసనీయం గా ఉంది.’’ అని పేర్కొన్నారు.

 


(రిలీజ్ ఐడి: 1845275) సందర్శకుల సూచీ సంఖ్య : : 197