ప్రధాన మంత్రి కార్యాలయం

కోవిడ్-19 బారిన పడ్డ శ్రీ జో బైడెన్ కు త్వరగా నయమవ్వాలనే ఆకాంక్షను వ్యక్తం చేసిన  ప్రధానమంత్రి 

Posted On: 21 JUL 2022 9:46PM by PIB Hyderabad

యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అధ్యక్షుడు శ్రీ జో బైడెన్ కోవిడ్-19 బారి నుంచి త్వరిత గతి న కోలుకొని తిరిగి ఆరోగ్యవంతులు కావాలన్న ఆకాంక్ష ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వ్యక్తం చేశారు.

 

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

 

‘‘కోవిడ్-19 బారి నుంచి @POTUS శ్రీ @JoeBiden గారు శీఘ్ర గతి న కోలుకొందురు గాక.. ఆయన కు నా శుభాకాంక్షల ను వ్యక్తం చేస్తున్నాను. ఆయన కు చక్కని స్వస్థత కలగాలంటూ ఈశ్వరుడి ని ప్రార్థిస్తున్నాను కూడా.’’ అని పేర్కొన్నారు.

My best wishes to @POTUS @JoeBiden for a quick recovery from COVID-19, and prayers for his good health.

— Narendra Modi (@narendramodi) July 21, 2022

 



(Release ID: 1843794) Visitor Counter : 114