ప్రధాన మంత్రి కార్యాలయం
నైనీతాల్ లో కారు నీటి ప్రవాహం లోకొట్టుకుపోయిన ఘటన కారణం గా ప్రాణ నష్టం వాటిల్లినందుకు సంతాపం తెలిపిన ప్రధాన మంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
08 JUL 2022 6:54PM by PIB Hyderabad
ఉత్తరాఖండ్ లోని నైనీతాల్ లో ఒక కారు నీటి ప్రవాహం లో కొట్టుకుపోయిన ఘటన లో ప్రాణనష్టం వాటిల్లినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర దు:ఖాన్ని వ్యక్తం చేశారు.
ప్రధాన మంత్రి కార్యాలయం (పిఎమ్ఒ) ఒక ట్వీట్ లో -
‘‘నైనీతాల్ జిల్లా లో ఒక కారు నీటి ఉరవళ్ల లో కొట్టుకుపోయిన శోచనీయ ఘటన తో బాధపడ్డాను. ఈ దు:ఖ ఘడియ లో, ఆప్తుల ను కోల్పోయిన కుటుంబాల కు కలిగిన శోకం లో నేను సైతం పాలుపంచుకొంటున్నాను. చిక్కుబడ్డ వ్యక్తుల కు సాయపడడానికి గాను రక్షణ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి: ప్రధాన మంత్రి’’ అని పేర్కొంది.
***
DS/SH
(రిలీజ్ ఐడి: 1840321)
సందర్శకుల సూచీ సంఖ్య : : 135
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam