ప్రధాన మంత్రి కార్యాలయం
అఫ్ గానిస్తాన్ లో సంభవించిన భూకంపం లో ప్రాణనష్టం వాటిల్లినందుకుసంతాపం తెలిపిన ప్రధాన మంత్రి
Posted On:
22 JUN 2022 9:28PM by PIB Hyderabad
అఫ్ గానిస్తాన్ లో సంభవించిన భూకంపం లో ప్రాణనష్టం వాటిల్లినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘అఫ్ గానిస్తాన్ లో ఈ రోజు న వినాశకారి భూకంపం సంభవించిందన్న వార్త తెలిసి ప్రగాఢ దుఃఖం కలిగింది. అమూల్యమైనటువంటి ప్రాణాలకు నష్టం వాటిల్లినందుకు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నాను.
ఈ కఠిన పరిస్థితి లో అఫ్ గానిస్తాన్ ప్రజల వెన్నంటి భారతదేశం నిలవడం తో పాటుగా చేతనైన అన్ని రకాలు గాను విపత్తు సంబంధిత సహాయక సామగ్రి ని శీఘ్ర గతి న అందించడాని కి కూడా తయారు గా ఉంది.’’ అని పేర్కొన్నారు.
***
DS/AK
(Release ID: 1836475)
Visitor Counter : 94
Read this release in:
Bengali
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam