ప్రధాన మంత్రి కార్యాలయం
ఒడిశా లోని గంజామ్ జిల్లా లో జరిగిన ఒక దుర్ఘటన కారణం గా ప్రాణనష్టం వాటిల్లినందుకు సంతాపాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి
Posted On:
25 MAY 2022 2:32PM by PIB Hyderabad
ఒడిశా లోని గంజామ్ జిల్లా లో జరిగిన ఒక దుర్ఘటన కారణం గా ప్రాణనష్టం వాటిల్లడం పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రగాఢ దు:ఖాన్ని వ్యక్తం చేశారు.
ప్రధాన మంత్రి కార్యాలయం ఒక ట్వీట్ లో -
ఒడిశా లోని గంజామ్ జిల్లా లో జరిగిన ఒక దుర్ఘటన కారణం గా ప్రాణనష్టం వాటిల్లడం పట్ల నేను ప్రగాఢ వేదన కు లోనయ్యాను. ఈ విషాదకరమైన ఘడియ లో, ప్రియతముల ను కోల్పోయిన కుటుంబాల కు కలిగిన శోకం లో నేను సైతం పాలుపంచుకొంటున్నాను. గాయపడ్డ వారు చాలా త్వరగా కోలుకోవాలి అంటూ ఆ ఈశ్వరుడి ని నేను ప్రార్థిస్తున్నాను: ప్రధాన మంత్రి @narendramodi’’ అని పేర్కొంది.
******
DS/ST
(Release ID: 1828220)
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam