ప్రధాన మంత్రి కార్యాలయం
రాష్ట్రపతి భవన్ లో జరిగిన డిఫెన్స్ ఇన్ వెస్టిచర్ సెరిమని లోపాలుపంచుకొన్న ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
10 MAY 2022 10:23PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ న్యూ ఢిల్లీ లోని రాష్ట్రపతి భవన్ లో జరిగిన డిఫెన్స్ ఇన్ వెస్టిచర్ సెరిమని లో పాలుపంచుకొన్నారు. ఈ కార్యక్రమం లో శౌర్య పురస్కారాల ను మరియు విశిష్ట సేవ పతకాల ను ప్రదానం చేయడం జరిగింది.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘శౌర్య పురస్కారాల ను మరియు విశిష్ట సేవ పతకాల ను ప్రదానం చేసిన కార్యక్రమాని కి హాజరయ్యాను.’’ అని పేర్కొన్నారు.
(रिलीज़ आईडी: 1824412)
आगंतुक पटल : 142
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Marathi
,
English
,
Urdu
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam