ప్రధాన మంత్రి కార్యాలయం

రాష్ట్రపతి భవన్ లో జరిగిన డిఫెన్స్ ఇన్ వెస్టిచర్ సెరిమని లోపాలుపంచుకొన్న ప్రధాన మంత్రి

Posted On: 10 MAY 2022 10:23PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ న్యూ ఢిల్లీ లోని రాష్ట్రపతి భవన్ లో జరిగిన డిఫెన్స్ ఇన్ వెస్టిచర్ సెరిమని లో పాలుపంచుకొన్నారు. ఈ కార్యక్రమం లో శౌర్య పురస్కారాల ను మరియు విశిష్ట సేవ పతకాల ను ప్రదానం చేయడం జరిగింది.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘శౌర్య పురస్కారాల ను మరియు విశిష్ట సేవ పతకాల ను ప్రదానం చేసిన కార్యక్రమాని కి హాజరయ్యాను.’’ అని పేర్కొన్నారు.

 

 



(Release ID: 1824412) Visitor Counter : 109