ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఈద్-ఉల్-ఫితర్ సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేసిన - ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 02 MAY 2022 9:25PM by PIB Hyderabad

ఈద్-ఉల్-ఫితర్ శుభ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. 

ఈ మేరకు ప్రధానమంత్రి సామాజిక మాధ్యమం ద్వారా ట్వీట్ చేస్తూ,  

"ఈద్-ఉల్-ఫితర్ శుభాకాంక్షలు.  ఈ శుభ సందర్భం మన సమాజంలో ఐక్యత, సోదర భావాన్ని పెంపొందించాలని కోరుకుందాం.  ప్రతి ఒక్కరూ మంచి ఆరోగ్యం, శ్రేయస్సుతో ఆశీర్వదించబడాలి.”, అని ఆకాంక్షించారు. 

 

 

 


(रिलीज़ आईडी: 1822448) आगंतुक पटल : 193
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Assamese , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam