ప్రధాన మంత్రి కార్యాలయం

ఈద్-ఉల్-ఫితర్ సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేసిన - ప్రధానమంత్రి

Posted On: 02 MAY 2022 9:25PM by PIB Hyderabad

ఈద్-ఉల్-ఫితర్ శుభ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. 

ఈ మేరకు ప్రధానమంత్రి సామాజిక మాధ్యమం ద్వారా ట్వీట్ చేస్తూ,  

"ఈద్-ఉల్-ఫితర్ శుభాకాంక్షలు.  ఈ శుభ సందర్భం మన సమాజంలో ఐక్యత, సోదర భావాన్ని పెంపొందించాలని కోరుకుందాం.  ప్రతి ఒక్కరూ మంచి ఆరోగ్యం, శ్రేయస్సుతో ఆశీర్వదించబడాలి.”, అని ఆకాంక్షించారు. 

 

 

 



(Release ID: 1822448) Visitor Counter : 146