ప్రధాన మంత్రి కార్యాలయం
అక్షయ తృతీయ సందర్భంగా ప్రజలకు ప్రధానమంత్రి శుభాకాంక్షలు
Posted On:
03 MAY 2022 9:32AM by PIB Hyderabad
అక్షయ తృతీయ నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ ప్రత్యేక పర్వదినం ప్రజలందరి జీవితాలను సకల సౌభాగ్యాలతో నింపాలని ఆయన ఆకాంక్షించారు.
ఈ మేరకు ఒక ట్వీట్ ద్వారా ఇచ్చిన సందేశంలో:
‘‘అక్షయ తృతీయ విశిష్ట పర్వదినం సందర్భంగా మీకందరికీ నా శుభాకాంక్షలు. ఈ ప్రత్యేక దినం ప్రతి ఒక్కరి జీవితంలో సకల సౌభాగ్యాలు నింపాలని ఆ దైవాన్ని ప్రార్థిస్తున్నాను’’ అని ప్రధాని పేర్కొన్నారు.
(Release ID: 1822439)
Visitor Counter : 128
Read this release in:
Marathi
,
Assamese
,
English
,
Urdu
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam