ప్రధాన మంత్రి కార్యాలయం

రాయ్ సీనా డైలాగ్ 2022 ప్రారంభ సమావేశానికి హాజరైన ప్రధాన మంత్రి

Posted On: 25 APR 2022 10:46PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న జరిగిన రాయ్ సీనా డైలాగ్ 2022 ప్రారంభ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భం లో యూరోపియన్ కమిశన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డేర్ లేయెన్ గారు ప్రధానోపన్యాసం చేశారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘ నేటి సాయంత్రం జరిగినటువంటి #Raisina2022 ప్రారంభ సమావేశాని కి హాజరు అయ్యాను. @raisinadialogue ’’ అని పేర్కొన్నారు.

 

*********

DS

 


 

 

 

 



(Release ID: 1820313) Visitor Counter : 138