ప్రధాన మంత్రి కార్యాలయం

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రితో ప్రధానమంత్రి సంభాషణ

Posted On: 23 APR 2022 1:47PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్‌తో సంభాషించారు. ఈ సందర్భంగా మధ్యప్రదేశ్ ప్రభుత్వ సుపరిపాలన కార్యక్రమాలు, వాటిద్వారా అమలు చేస్తున్న పరివర్తనాత్మక పథకాలు ప్రజల జీవితాలలో ఎలాంటి సానుకూల మార్పు తెస్తున్నాయో ఆయనతో చర్చించారు.

ఈ మేరకు ఒక ట్వీట్ ద్వారా ఇచ్చిన సందేశంలో: 

"మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ @చౌహాన్ శివరాజ్ జీతో  సంభాషించాను. మధ్యప్రదేశ్ ప్రభుత్వ సుపరిపాలన కార్యక్రమాలు, వాటిద్వారా అమలు చేస్తున్న పరివర్తనాత్మక పథకాలు ప్రజల జీవితాలలో ఎలాంటి సానుకూల మార్పు తెస్తున్నాయో ఈ సందర్భంగా ఆయనతో చర్చించాను." అని ప్రధానమంత్రి పేర్కొన్నారు. 

***

DS/SH

 



(Release ID: 1819318) Visitor Counter : 126