ప్రధాన మంత్రి కార్యాలయం
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రితో ప్రధానమంత్రి సంభాషణ
Posted On:
23 APR 2022 1:47PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్తో సంభాషించారు. ఈ సందర్భంగా మధ్యప్రదేశ్ ప్రభుత్వ సుపరిపాలన కార్యక్రమాలు, వాటిద్వారా అమలు చేస్తున్న పరివర్తనాత్మక పథకాలు ప్రజల జీవితాలలో ఎలాంటి సానుకూల మార్పు తెస్తున్నాయో ఆయనతో చర్చించారు.
ఈ మేరకు ఒక ట్వీట్ ద్వారా ఇచ్చిన సందేశంలో:
"మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ @చౌహాన్ శివరాజ్ జీతో సంభాషించాను. మధ్యప్రదేశ్ ప్రభుత్వ సుపరిపాలన కార్యక్రమాలు, వాటిద్వారా అమలు చేస్తున్న పరివర్తనాత్మక పథకాలు ప్రజల జీవితాలలో ఎలాంటి సానుకూల మార్పు తెస్తున్నాయో ఈ సందర్భంగా ఆయనతో చర్చించాను." అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
***
DS/SH
(Release ID: 1819318)
Visitor Counter : 163
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam