ప్రధాన మంత్రి కార్యాలయం
అస్సాంలోని బిశ్వనాథ్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణనష్టంపై ప్రధాన మంత్రి సంతాపం.
प्रविष्टि तिथि:
17 APR 2022 12:48PM by PIB Hyderabad
అస్సాంలోని బిశ్వనాథ్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కొందరు ప్రాణాలు కోల్పోవడంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. అలాగే గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
ఈ మేరకు ప్రధాని కార్యాలయం ఒక ట్వీట్ పంపిన సందేశంలో:
"అసోంలోని బిశ్వనాథ్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణనష్టం సంభవించడం నన్నెంతో బాడపెట్టింది. మృతుల కుటుంబాలకు నా సానుభూతి తెలియజేస్తూ గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆ దైవాన్ని ప్రార్థిస్తున్నాను: PM @narendramodi" అని పేర్కొంది.
(रिलीज़ आईडी: 1817610)
आगंतुक पटल : 175
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam