ప్రధాన మంత్రి కార్యాలయం

గుజరాత్ జిల్లా పంచాయతీ సభ్యులతో ప్రధానమంత్రి సమావేశం

Posted On: 15 APR 2022 10:16PM by PIB Hyderabad

ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఇవాళ గుజరాత్‌లోని జిల్లా పంచాయతీ సభ్యులతో సమావేశమయ్యారు. గ్రామాల్లో జీవన ప్రమాణాలు, మౌలిక సదుపాయాలను మెరుగుపరిచే మార్గాలపై వారి అభిప్రాయాలను ఈ సందర్భంగా  ఆయన అభినందించారు.

ఈ మేరకు ట్విట్టర్ ద్వారా ఇచ్చిన సందేశంలో:

గుజరాత్‌లోని జిల్లా పంచాయతీ సభ్యులతో సమావేశం అద్భుతంగా జరిగింది. గ్రామాలలో జీవన నాణ్యత,  మౌలిక సదుపాయాలను మెరుగుపరిచే మార్గాలపై వారు అంతర్ దృష్టితో కూడిన అభిప్రాయాలు వెల్లడించారు." అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

*****

DS



(Release ID: 1817216) Visitor Counter : 130