ప్రధాన మంత్రి కార్యాలయం
గుజరాత్ జిల్లా పంచాయతీ సభ్యులతో ప్రధానమంత్రి సమావేశం
Posted On:
15 APR 2022 10:16PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ గుజరాత్లోని జిల్లా పంచాయతీ సభ్యులతో సమావేశమయ్యారు. గ్రామాల్లో జీవన ప్రమాణాలు, మౌలిక సదుపాయాలను మెరుగుపరిచే మార్గాలపై వారి అభిప్రాయాలను ఈ సందర్భంగా ఆయన అభినందించారు.
ఈ మేరకు ట్విట్టర్ ద్వారా ఇచ్చిన సందేశంలో:
గుజరాత్లోని జిల్లా పంచాయతీ సభ్యులతో సమావేశం అద్భుతంగా జరిగింది. గ్రామాలలో జీవన నాణ్యత, మౌలిక సదుపాయాలను మెరుగుపరిచే మార్గాలపై వారు అంతర్ దృష్టితో కూడిన అభిప్రాయాలు వెల్లడించారు." అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
*****
DS
(Release ID: 1817216)
Visitor Counter : 130
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam