ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

‘విషు’ పర్వదినం సందర్భంగా ప్రజలకు ప్రధానమంత్రి శుభాకాంక్షలు

प्रविष्टि तिथि: 15 APR 2022 9:10AM by PIB Hyderabad

   విషు సంవత్సరాది సందర్భంగా ఇవాళ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ- ముఖ్యంగా ప్రపంచమంతటాగల మలయాళీలకు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ మేరకు ట్విట్టర్ ద్వారా పంపిన సందేశంలో:

‘‘విషు ప్రత్యేక పర్వదినం నేపథ్యంలో ముఖ్యంగా- ప్రపంచమంతటాగల మలయాళీలకు నా శుభాకాంక్షలు. ఈ కొత్త సంవత్సరం మీ జీవితంలో ఎనలేని సంతోషం, చక్కని ఆరోగ్యం నింపాలని ఆ దైవాన్ని ప్రార్థిస్తున్నాను’’ అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

****

DS

 


(रिलीज़ आईडी: 1817162) आगंतुक पटल : 190
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Bengali , Assamese , Punjabi , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam