ప్రధాన మంత్రి కార్యాలయం
                
                
                
                
                
                    
                    
                        డాక్టర్ బాబాసాహెబ్ అమ్బేడ్కర్ కు ఆయన జయంతి నాడు శ్రద్ధాంజలి ఘటించిన ప్రధాన మంత్రి
                    
                    
                        
                    
                
                
                    Posted On:
                14 APR 2022 9:06AM by PIB Hyderabad
                
                
                
                
                
                
                డాక్టర్ బాబాసాహెబ్ అమ్బేడ్ కర్ కు ఆయన జయంతి సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శ్రద్ధాంజలి ని సమర్పించారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘డాక్టర్ బాబాసాహెబ్ అమ్బేడ్ కర్ కు ఆయన జయంతి సందర్భం లో ప్రణామాన్ని ఆచరిస్తున్నాను. భారతదేశం యొక్క ప్రగతి కోసం ఆయన చిరస్థాయి గా నిలచిపోయేటటువంటి తోడ్పాటుల ను అందించారు. మన దేశ ప్రజల కోసం ఆయన కన్న కలల ను నెరవేర్చాలి అనేటటువంటి సంకల్పాన్ని పునరుద్ఘాటించవలసిన దినం ఇది.’’ అని పేర్కొన్నారు.
 
  
  
  
 **********
DS/SH/ST