ప్రధాన మంత్రి కార్యాలయం

ఇంటెల్ సిఇఒ శ్రీ పేట్ జెల్సింగర్ తో భేటీ అయిన ప్రధాన మంత్రి

Posted On: 06 APR 2022 11:00PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇంటెల్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సిఇఒ) శ్రీ పేట్ జెల్సింగర్ తో సమావేశమయ్యారు. సాంకేతిక విజ్ఞానం, పరిశోధన మరియు నూతన ఆవిష్కరణ లకు సంబంధించిన విషయాల పైన ఈ సందర్భం లో చర్చించారు. భారతదేశం పట్ల శ్రీ పేట్ జల్సింగర్ వ్యక్తంచేసిన ఆశావాదాన్ని కూడా ఆయన ప్రశంసించారు.

 

ఇంటెల్ సిఇఒ చేసిన ఒక ట్వీట్ కు ప్రధాన మంత్రి సమాధానమిస్తూ,

‘‘మిమ్మల్ని కలుసుకొన్నందుకు సంతోషిస్తున్నాను @PGelsinger గారూ!. మనం సాంకేతిక విజ్ఞానం, పరిశోధన మరియు నూతన ఆవిష్కరణ లకు సంబంధించిన విషయాల పై ఉత్కృష్టమైనటువంటి చర్చల ను జరిపాం. నేను భారతదేశం పట్ల మీరు వ్యక్తం చేసిన ఆశావహ దృక్పథాన్ని మెచ్చుకొంటున్నాను.’’ అని పేర్కొన్నారు.

 

 



(Release ID: 1814489) Visitor Counter : 140