ప్రధాన మంత్రి కార్యాలయం
నేతాజీ సుభాష్ చంద్ర బోస్ ప్రతిమ ను స్వీకరించిన ప్రధాన మంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
05 APR 2022 2:40PM by PIB Hyderabad
నేతాజీ సుభాష్ చంద్ర బోస్ గారి ప్రతిమ ను ఒకదానిని కళాకారుడు శ్రీ అరుణ్ యోగిరాజ్ వద్ద నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న అందుకొన్నారు.
ప్రధాన మంత్రి ట్వీట్ లో -
‘‘ఈ రోజు న @yogiraj_arun ను కలుసుకొన్నందుకు సంతోషం వేసింది. నేతాజీ బోస్ యొక్క ఈ అరుదైన ప్రతిమ ను అందించినందుకు ఆయన కు ఎంతో కృతజ్ఞుడి ని.’’ అని పేర్కొన్నారు.
****
DS
(రిలీజ్ ఐడి: 1813709)
సందర్శకుల సూచీ సంఖ్య : : 145
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
Malayalam
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada