ప్రధాన మంత్రి కార్యాలయం
ఈ రోజు న జరిగిన పద్మ పురస్కారాల ప్రదాన కార్యక్రమం తాలూకు కొన్ని దృశ్యాలను శేర్ చేసిన ప్రధాన మంత్రి
Posted On:
28 MAR 2022 10:26PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న జరిగిన పద్మ పురస్కారాల ప్రదాన కార్యక్రమం దృశ్యాలు కొన్నిటిని శేర్ చేశారు. జీవనాని కి సంబంధించిన వివిధ రంగాల లోని విశిష్ట వ్యక్తుల కు పురస్కారాల నుఆ కార్యక్రమం లో ప్రదానం చేయడం జరిగింది.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో –
‘‘జీవనానికి సంబంధించినటువంటి వివిధ రంగాల లోని విశిష్ట వ్యక్తుల ను పద్మ పురస్కారాల ను అందజేసేందుకు ఈ రోజు న నిర్వహించిన ఒక కార్యక్రమం తాలూకు కొన్ని దృశ్యాలు కొన్ని ఇవిగో..’’ అని పేర్కొన్నారు.
(Release ID: 1810951)
Visitor Counter : 203
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam