ప్రధాన మంత్రి కార్యాలయం

సిక్కు నూతన సంవత్సరం సందర్భం లో ప్రజల కు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి

Posted On: 14 MAR 2022 12:02PM by PIB Hyderabad

సిక్కు నూతన సంవత్సరం ప్రారంభం సందర్భం లో ప్రజల కు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘సిక్కు నూతన సంవత్సరం మొదలవుతున్న వేళ లో ఇవే శుభాకాంక్షలు.  అందరి కి వాహెగురు ఆశీస్సుల ఫలితం గా మంచి ఆరోగ్యం మరియు సమృద్ధి ప్రాప్తించు గాక.  గురు సాహిబ్ లు వారి బోధన ల తాలూకు తేజస్సు తో ప్రపంచానికి వెలుగులను పంచుతూ ఉందురు గాక.’’ అని పేర్కొన్నారు.

 

***

DS/SH



(Release ID: 1805698) Visitor Counter : 161