ప్రధాన మంత్రి కార్యాలయం

రాష్ర్టీయ ర‌క్షా విశ్వ‌విద్యాల‌య భ‌వ‌నం జాతికి అంకితం చేసిన ప్ర‌ధాన‌మంత్రి, స్నాత‌కోత్సవంలో ప్ర‌సంగం


“గాంధీజీ నాయ‌క‌త్వంలో బ్రిటిష‌ర్ల అన్యాయానికి వ్య‌తిరేకంగా సాగిన ఉద్య‌మంతో భార‌తీయుల సంఘ‌టిత శ‌క్తి ఏమిటో బ్రిటిష్ ప్ర‌భుత్వానికి తెలిసివ‌చ్చింది”.

“యూనిఫారం ధ‌రించిన వ్య‌క్తుల‌తో జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించాల‌నే ఆలోచ‌నా ధోర‌ణి స‌మాజంలో ఉండేది. కాని ఇప్పుడు యూనిఫారం ధ‌రించిన వారి నుంచి స‌హాయానికి భ‌రోసాగా త‌ల‌చేలా ప‌రిస్థితి మారింది”.

“దేశ భ‌ద్ర‌తా యంత్రాంగాన్ని ప‌టిష్ఠం చేయ‌డంలో ఒత్తిడి లేని శిక్ష‌ణ కార్య‌క‌లాపాల అవ‌స‌రం ఇప్పుడుంది”.

Posted On: 12 MAR 2022 1:36PM by PIB Hyderabad

అహ్మదాబాద్  లో రాష్ర్టీయ క్షా విశ్వవిద్యాలయంలోని ఒక నాన్ని ప్రధానమంత్రి జాతికి అంకితం చేయడంతో పాటు  సంస్థ తొలి స్నాతకోత్సవంలో కూడా ప్రసంగించారుకేంద్ర హోం మంత్రిత్వ శాఖ‌, హకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షాగుజరాత్ ర్నర్ ఆచార్య దేవవ్రత్‌, ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్రభాయ్ టేల్  కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

జాతిపిత హాత్మాగాంధీకిదండి యాత్రలో పాల్గొన్న వారికి  సందర్భంగా ప్రధానమంత్రి నివాళి అర్పించారు హాయాత్ర ఇదే రోజున ప్రారంభయింది. “బ్రిటిష్ పాలకుల అన్యాయానికి వ్యతిరేకంగా గాంధీజీ నాయత్వంలో రిగిన  ఉద్యమం భారతీయుల సంఘటిత క్తి ఏమిటో బ్రిటిషర్లు గుర్తించేలా చేసింది” అని ప్రధానమంత్రి అన్నారు.

వాద పాలకుల ఆకాంక్షకు అనుగుణంగా శాంతిని కాపాడడం అంటే ప్రల్లో యోత్పాతం సృష్టించమే అన్నట్టు  పాల కాలంలో అంతర్గ ద్రతా ళాల వైఖరి ఉండేదిఅలాగే అప్పట్లో ద్రతా ళాలు సిద్ధం కావడానికి అధిక యం ట్టేది.   కాని టెక్నాలజీవాణామ్యూనికేషన్ దుపాయాల మెరుగుదతో అప్పటితో పోల్చితే రిస్థితి ఎంతో మెరుగుపడిందినేటి  పోలీసింగ్ కు ఎదుటి వారితో మాట్లాడే నైపుణ్యంతో పాటు ప్రజాస్వామ్య విధానంలో ని చేయడానికి అవమైన సాఫ్ట్ నైపుణ్యాలు కూడా ఉండాలని తేలిందని ప్రధానమంత్రి అన్నారు.

పోలీసులుద్రతా ళాల సిబ్బంది వైఖరి మారసిన అవరాన్ని కూడా ఆయ నొక్కి చెప్పారుమ్మారి కాలంలో పోలీసు సిబ్బంది చేసిన మానతాపూర్వమైన నుల గురించి ఆయ ప్రస్తావించారు. “స్వాతంత్ర్యం చ్చిన‌ ర్వాత దేశ అంతర్గ‌ ద్రతా యంత్రాంగాన్ని సంస్కరించాల్సిన రిస్థితి ఏర్పడిందియూనిఫారం రించిన వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి అనే ఆలోచనా ధోరణి అప్పట్లో ఉండేది. ధోరణి ఇప్పుడు మారిపోయిందిఇప్పుడు యూనిఫారం రించిన వారు ఎదురైతే కు హాయం భిస్తుందన్న రోసా ప్రలు పొందలుగుతున్నారు” అన్నారు.

ఉమ్మడి కుటుంబాల ద్దతు కుంచించుకుపోవడంతో పోలీసు సిబ్బంది నిలో ఒత్తిడి ఏర్పడిందని ప్రధానమంత్రి అన్నారుద్రతా ళాల్లో ఒత్తిడిని గ్గించాలంటే ఒత్తిడి తొలగింపువిశ్రాంతియోగా వంటివి నేర్ప నిపుణుల ప్రాధాన్యం ఏర్పడిందని ఆయ చెప్పారు. “దేశ ద్రతా యంత్రాంగాన్ని టిష్ఠం చేయాలంటే వారికి ఒత్తిడికి తావు లేని శిక్ష కార్యలాపాలు అవరం” అని ఆయ అన్నారు.

ద్ర‌, పోలీసింగ్ నెట్ ర్క్  లో టెక్నాలజీ ప్రాధాన్యాన్ని కూడా ఆయ నొక్కి చెప్పారునేరగాళ్లు టెక్నాలజీని వినియోగించుకుంటున్నారుఅలాగే వారిని ట్టుకునేందుకు కూడా టెక్నాలజీని ఉపయోగించాలి అన్నారుటెక్నాలజీ హాయంతో దివ్యాంగులు కూడా  రంగానికి సేవలందించలుగుతున్నారని ఆయ చెప్పారు.

గాంధీనర్  లో జాతీయ లా విశ్వవిద్యాలయంక్షా విశ్వవిద్యాలయంఫోరెన్సిక్ శాస్త్ర విశ్వవిద్యాలయం ఉన్నాయని ఆయ అన్నారుఒకే హా పోలికలుండే  మూడు విద్యాసంస్థల్లోనూ విద్యాపరిపూర్ణ సాధించాలంటే మూడు సంస్థ ధ్య క్రమం ప్పకుండా గోష్ఠి కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవరాన్ని ఆయ నొక్కి చెప్పారు. “దీన్ని పోలీసు విశ్వవిద్యాలయం అనుకుని పొరపాటు ద్దుఇది దేశ ద్ర అంతటినీ మొత్తంగా రిరక్షించ‌ క్షా విశ్వవిద్యాలయం అన్నారుమూక స్తత్వంర్చలుపోషకాహారంటెక్నాలజీ వంటి కోర్సుల ప్రాధాన్య ఎంతో ఉంది” అని ఆయ నొక్కి చెప్పారు.

మానతా విలువలు తాము రించే యూనిఫారంలో అంతర్గతంగా ఉంటుందని గుర్తించాలనివారి ప్రత్నాల్లో సేవా నిరతికి లోటుండరాదని విద్యార్థులకు ప్రధానమంత్రి సూచించారుద్రతా విభాగాల్లో యువతులుహిళ సంఖ్య పెరడం ట్ల ఆయ సంతృప్తి ప్రటించారుక్ష రంగంలో పెరుగుతున్న హిళా భాగస్వామ్యం  పెరడం నం చూస్తున్నాం. “సైన్స్శిక్ష లేదా సురక్ష విభాగాల్లో హిళలు ముందు రుసలో ఉంటున్నారు” అని చెప్పారు.

ఇలాంటి సంస్థలో మొదటి బ్యాచ్ లోని వారంటే సంస్థ విజన్ ను ముందుకు డిపించే వారవుతారని ప్రధానమంత్రి ప్రత్యేకంగా  ప్రస్తావించారుగుజరాత్ లోని పాత ఫార్మసీ ళాశాల రాష్ర్టాన్ని ఫార్మాస్యూటికల్స్ రంగంలో అగ్రస్థానానికి తీసుకువెళ్లిందన్న విషయం ఆయ గుర్తు చేశారుఅలాగే ఐఐఎం అహ్మదాబాద్ దేశంలో ఎంబిఏ విద్యావ్యస్థ క్తివంతయ్యేలా విస్తరించిందని ఆయ చెప్పారు.

పోలీసింగ్‌, క్రిమినల్ న్యాయందిద్దుబాటు యంత్రాంగం వంటి విభిన్న విభాగాల్లో సుశిక్షితులైన అత్యున్న నాణ్య ‌ మాన రుల అవరాన్ని రాష్ర్టీయ క్షా విశ్వవిద్యాలయం (ఆర్ఆర్ యుతీరుస్తుంది. 2010 సంవత్సరంలో గుజరాత్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన‌ క్షా క్తి విశ్వ విద్యాలయం హోదాను పెంచుతూ ప్రభుత్వం జాతీయ పోలీసు విశ్వవిద్యాలయం పేరును రాష్ర్టీయ క్షా విశ్వవిద్యాలయంగా మార్చిందిజాతీయ ప్రాధాన్య   విశ్వవిద్యాలయం కార్యలాపాలు 2020 అక్టోబర్ 1 తేదీన ప్రారంభించిందిపారిశ్రామిక రంగం నుంచి రిజ్ఞానాన్నిరులను మీకరించి ప్రైవేటు రంగంలోని విద్యాసంస్థ కారాన్ని కూడా  విశ్వవిద్యాలయం పొందుతూ పోలీసుద్రతా విభాగాల్లో లు సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ లు ఏర్పాటు చేస్తుంది.

పోలీసింగ్‌, అంతర్గ ద్రకు చెందిన పోలీస్ సైన్స్ అండ్ మేనేజ్ మెంట్‌, క్రిమినల్ లా అండ్ స్టిస్‌, సైబర్ స్తత్వ శాస్త్రంఐటికృత్రిమ మేథ‌, సైబర్ సెక్యూరిటీనేరాల ర్యాప్తువ్యూహాత్మ భాషలు;  అంతర్గ ద్రవ్యూహాలు;  ఫిజికల్ ఎడ్యుకేషన్క్రీడలు;  కోస్తాతీర ప్రాంత ద్ర వంటి విభిన్న రంగాల్లో డిప్లొమా నుంచి డాక్టరేట్ కు వివిధ విద్యాకోర్సులు ఆర్ఆర్ యు అందిస్తుంది.  ప్రస్తుతం 18 రాష్ర్టాలకు చెందిన 822 మంది విద్యార్థులు ఇక్క విద్యాభ్యాసం చేస్తున్నారు.

***



(Release ID: 1805611) Visitor Counter : 161