ప్రధాన మంత్రి కార్యాలయం

మిజోరం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ప్రధానమంత్రి శుభాకాంక్షలు

Posted On: 20 FEB 2022 9:09AM by PIB Hyderabad

మిజోరం అవతరణ దినోత్సవం సందర్భంగా ఆ రాష్ట్ర ప్రజలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ మేరకు ఒక ట్వీట్‌ ద్వారా ఇచ్చిన సందేశంలో...

 

"మిజోరం ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. మిజో సజీవ సంస్కృతి, దేశ ప్రగతిలో మిజోరం సహకారం పట్ల భారతదేశం ఎంతో గర్విస్తోంది. మిజోరం ప్రజలకు చక్కని ఆరోగ్యం, శ్రేయస్సు కోసం నేను ఆ సర్వాంతర్యామిని ప్రార్థిస్తున్నాను" అని పేర్కొన్నారు.

***

DS/SH

             



(Release ID: 1799909) Visitor Counter : 128