ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

175.03 కోట్ల డోసులను దాటిన జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం


గత 24 గంటల్లో 36.28 లక్షలకుపైగా డోసులు నిర్వహణ

ప్రస్తుత రికవరీ రేటు 98.21%

గత 24 గంటల్లో నమోదయిన కొత్త కేసులు 22,270

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 2,53,739

వారపు పాజిటివిటీ రేటు 2.50%

Posted On: 19 FEB 2022 9:38AM by PIB Hyderabad

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం; గత 24 గంటల్లో ఇచ్చిన 36.28 లక్షలకు పైగా ( 36,28,578 ) డోసులతో కలిపి, 175.03 కోట్ల ( 1,75,03,86,834 ) డోసులను టీకా కార్యక్రమం అధిగమించింది. 1,98,09,200 సెషన్ల ద్వారా ఇది సాధ్యమైంది.

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం: 

మొత్తం టీకా డోసులు

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

1,04,00,492

రెండో డోసు

99,49,833

ముందు జాగ్రత్త డోసు

40,22,962

ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది

మొదటి డోసు

1,84,07,428

రెండో డోసు

1,74,11,477

ముందు జాగ్రత్త డోసు

57,83,690

15-18 ఏళ్ల వారు

మొదటి డోసు

5,34,31,024

రెండో డోసు

2,06,81,828

18-44 ఏళ్ల వారు

మొదటి డోసు

55,00,31,980

రెండో డోసు

43,42,94,627

45-59 ఏళ్ల వారు

మొదటి డోసు

20,19,86,306

రెండో డోసు

17,80,23,333

60 ఏళ్లు పైబడినవారు

మొదటి డోసు

12,61,61,897

రెండో డోసు

11,09,06,468

ముందు జాగ్రత్త డోసు

88,93,489

ముందు జాగ్రత్త డోసులు

1,87,00,141

మొత్తం డోసులు

1,75,03,86,834

 

 

గత 24 గంటల్లో 60,298 మంది రోగులు కోలుకున్నారు. దీంతో, కోలుకున్న రోగుల మొత్తం సంఖ్య (మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి) 4,20,37,536 కు పెరిగింది.

దేశవ్యాప్త రికవరీ రేటు 98.21 శాతానికి చేరింది.

 

గత 24 గంటల్లో 22,270 కొత్త కేసులు నమోదయ్యాయి.

 

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 2,53,739. ఇది మొత్తం కేసుల్లో 0.59 శాతం.

 

దేశవ్యాప్తంగా కరోనా పరీక్షల సామర్థ్యాన్ని పెంచుతూనే ఉన్నారు. గత 24 గంటల్లో మొత్తం 12,35,471 పరీక్షలు చేశారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 75.81 కోట్లకు పైగా ( 75,81,27,480 ) పరీక్షలు నిర్వహించారు.

వారపు పాజిటివిటీ రేటు 2.50 శాతంగా ఉంది. రోజువారీ పాజిటివిటీ రేటు 1.80 శాతంగా నమోదైంది.

 

****



(Release ID: 1799711) Visitor Counter : 129