ప్రధాన మంత్రి కార్యాలయం
మహారాజా సూరజ్ మల్ జయంతి నాడు ఆయనకు శ్రద్ధాంజలి ఘటించిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
13 FEB 2022 3:02PM by PIB Hyderabad
మహారాజా సూరజ్ మల్ జయంతి సందర్భం లో మహారాజా వారి కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శ్రద్ధాంజలి ఘటించారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో –
‘‘మహా యోధుడు, ప్రజల కోసం తన జీవనాన్ని సమర్పించినటువంటి మహారాజా సూరజ్ మల్ గారి కి ఆయన జయంతి సందర్భం లో ఇవే వందన శతాలు.’’ అని పేర్కొన్నారు.
***
DS/SH
(रिलीज़ आईडी: 1798105)
आगंतुक पटल : 204
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam