ప్రధాన మంత్రి కార్యాలయం

మహారాజా సూరజ్ మల్ జయంతి నాడు ఆయనకు శ్రద్ధాంజలి ఘటించిన ప్రధాన మంత్రి

Posted On: 13 FEB 2022 3:02PM by PIB Hyderabad

మహారాజా సూరజ్ మల్ జయంతి సందర్భం లో మహారాజా వారి కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శ్రద్ధాంజలి ఘటించారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో

‘‘మహా యోధుడు, ప్రజల కోసం తన జీవనాన్ని సమర్పించినటువంటి మహారాజా సూరజ్ మల్ గారి కి ఆయన జయంతి సందర్భం లో ఇవే వందన శతాలు.’’ అని పేర్కొన్నారు.

***

DS/SH

 

 



(Release ID: 1798105) Visitor Counter : 146