ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

170.21 కోట్ల డోసులను దాటిన జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం

గత 24 గంటల్లో 55.78 లక్షలకుపైగా డోసులు నిర్వహణ

ప్రస్తుత రికవరీ రేటు 96.46%

గత 24 గంటల్లో నమోదయిన కొత్త కేసులు 67,597

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 9,94,891

వారపు పాజిటివిటీ రేటు 8.30%

Posted On: 08 FEB 2022 9:30AM by PIB Hyderabad

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం; గత 24 గంటల్లో ఇచ్చిన 55.78 లక్షలకు పైగా ( 55,78,297 ) డోసులతో కలిపి, 170.21 కోట్ల ( 1,70,21,72,615 ) డోసులను టీకా కార్యక్రమం అధిగమించింది. 1,89,63,092 సెషన్ల ద్వారా ఇది సాధ్యమైంది.

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం: 

మొత్తం టీకా డోసులు

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

1,03,98,100

రెండో డోసు

99,07,584

ముందు జాగ్రత్త డోసు

37,00,573

ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది

మొదటి డోసు

1,84,02,343

రెండో డోసు

1,73,29,337

ముందు జాగ్రత్త డోసు

48,84,424

15-18 ఏళ్ల వారు

మొదటి డోసు

4,99,87,314

రెండో డోసు

75,90,456

18-44 ఏళ్ల వారు

మొదటి డోసు

54,55,09,057

రెండో డోసు

41,79,67,945

45-59 ఏళ్ల వారు

మొదటి డోసు

20,11,27,430

రెండో డోసు

17,44,55,783

60 ఏళ్లు పైబడినవారు

మొదటి డోసు

12,54,87,208

రెండో డోసు

10,86,83,344

ముందు జాగ్రత్త డోసు

67,41,717

ముందు జాగ్రత్త డోసులు

1,53,26,714

మొత్తం డోసులు

1,70,21,72,615

 

 

గత 24 గంటల్లో 1,80,456 మంది రోగులు కోలుకున్నారు. దీంతో, కోలుకున్న రోగుల మొత్తం సంఖ్య (మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి) 4,08,40,658 కు పెరిగింది.

దేశవ్యాప్త రికవరీ రేటు 96.46 శాతానికి చేరింది.

 

గత 24 గంటల్లో 67,597 కొత్త కేసులు నమోదయ్యాయి.

 

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 9,94,891. ఇది మొత్తం కేసుల్లో 2.35 శాతం.

 

దేశవ్యాప్తంగా కరోనా పరీక్షల సామర్థ్యాన్ని పెంచుతూనే ఉన్నారు. గత 24 గంటల్లో మొత్తం 13,46,534 పరీక్షలు చేశారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 74.29 కోట్లకు పైగా ( 74,29,08,121 ) పరీక్షలు నిర్వహించారు.

వారపు పాజిటివిటీ రేటు 8.30 శాతంగా ఉంది. రోజువారీ పాజిటివిటీ రేటు 5.02 శాతంగా నమోదైంది.

 

****


(Release ID: 1796416) Visitor Counter : 180