ప్రధాన మంత్రి కార్యాలయం
మహారాష్ట్ర లోజరిగిన ఒక దుర్ఘటన లో ప్రాణనష్టం వాటిల్లినందుకు సంతాపాన్ని వ్యక్తం చేసిన ప్రధానమంత్రి
బాధితుల కు పిఎమ్ఎన్ ఆర్ ఎఫ్ నుంచి పరిహారాన్ని ఇస్తున్నట్లు ఆయన ప్రకటించారు
प्रविष्टि तिथि:
25 JAN 2022 10:56AM by PIB Hyderabad
మహారాష్ట్ర లో సెల్ సురా కు సమీపం లో జరిగిన ఒక దుర్ఘటన లో ప్రాణనష్టం సంభవించడం పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రగాఢ దు:ఖాన్ని వ్యక్తం చేశారు. బాధితుల కు ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి (పిఎమ్ఎన్ఆర్ఎఫ్) నుంచి పరిహారాన్ని ఇవ్వనున్నట్లు కూడా ప్రధాన మంత్రి ప్రకటన చేశారు.
ప్రధాన మంత్రి కార్యాలయం అనేక ట్వీట్ లలో –
మహారాష్ట్ర లో సేల్ సురా కు దగ్గర లో జరిగిన ఒక ప్రమాదం లో ప్రాణనష్టం వాటిల్లడం నాకు వేదన ను కలిగించింది. ఈ దు:ఖ ఘడియ లో, ప్రియతముల ను కోల్పోయిన వారి యొక్క శోకం లో నేను సైతం పాలుపంచుకొంటున్నాను. ఈ ఘటన లో గాయపడ్డ వ్యక్తులు త్వరలోనే కోలుకోవాలంటూ ఆ ఈశ్వరుడి ని ప్రార్థిస్తున్నాను.
సేల్ సురా సమీపం లో జరిగిన దుర్ఘటన లో ప్రాణాల ను కోల్పోయిన వారికి ప్రతి ఒక్కరికి పిఎమ్ఎన్ఆర్ఎఫ్ నుంచి 2 లక్షల రూపాయల చొప్పున వారి దగ్గరి సంబంధికుల కు ఇవ్వడం జరుగుతుంది అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రకటించారు. ప్రమాదం లో గాయపడిన వారికి 50,000 రూపాయల చొప్పున ఇవ్వడం జరుగుతుంది.’’ అని తెలిపింది.
***
DS/SH
(रिलीज़ आईडी: 1792432)
आगंतुक पटल : 186
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam