ప్రధాన మంత్రి కార్యాలయం

హిమాచల్ ప్రదేశ్ స్థాపన దినంనాడు ఆ రాష్ట్ర ప్రజల కు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి

Posted On: 25 JAN 2022 10:24AM by PIB Hyderabad

హిమాచల్ ప్రదేశ్ స్థాపన దినం సందర్భం లో ఆ రాష్ట్ర ప్రజల కు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ శుభాకాంక్షల ను వ్యక్తం చేశారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో –

‘‘హిమాచల్ ప్రదేశ్ స్థాపన దినం నాడు ఆ రాష్ట్ర ప్రజలందరి కి అనేకానేక శుభాకాంక్షలు. ప్రకృతి ఒడిలో నెలకొన్న ఈ రాష్ట్రం నిరంతరం ప్రగతి పథం లో ముందుకు సాగిపోవడమే కాక దేశం యొక్క అభివృద్ధి లో కూడాను తన మహత్వపూర్ణమైనటువంటి భాగస్వామ్యాన్ని నిలబెట్టుకొంటూ ఉండాలని నేను కోరుకొంటున్నాను.’’ అని పేర్కొన్నారు.

***

DS/SH

 



(Release ID: 1792406) Visitor Counter : 152