ప్రధాన మంత్రి కార్యాలయం
హిమాచల్ ప్రదేశ్ స్థాపన దినంనాడు ఆ రాష్ట్ర ప్రజల కు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
25 JAN 2022 10:24AM by PIB Hyderabad
హిమాచల్ ప్రదేశ్ స్థాపన దినం సందర్భం లో ఆ రాష్ట్ర ప్రజల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షల ను వ్యక్తం చేశారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో –
‘‘హిమాచల్ ప్రదేశ్ స్థాపన దినం నాడు ఆ రాష్ట్ర ప్రజలందరి కి అనేకానేక శుభాకాంక్షలు. ప్రకృతి ఒడిలో నెలకొన్న ఈ రాష్ట్రం నిరంతరం ప్రగతి పథం లో ముందుకు సాగిపోవడమే కాక దేశం యొక్క అభివృద్ధి లో కూడాను తన మహత్వపూర్ణమైనటువంటి భాగస్వామ్యాన్ని నిలబెట్టుకొంటూ ఉండాలని నేను కోరుకొంటున్నాను.’’ అని పేర్కొన్నారు.
***
DS/SH
(रिलीज़ आईडी: 1792406)
आगंतुक पटल : 217
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Marathi
,
English
,
Urdu
,
हिन्दी
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam