ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

పశ్చిమ బెంగాల్‌లో రైలు ప్రమాదంపై రైల్వేశాఖ మంత్రితో ప్రధానమంత్రి సమీక్ష

Posted On: 13 JAN 2022 8:44PM by PIB Hyderabad

   శ్చిమ బెంగాల్‌లో రైలు ప్ర‌మాదం నేప‌థ్యంలో ప్రధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ రైల్వేశాఖ మంత్రి శ్రీ అశ్వనీ వైష్ణ‌వ్‌తో మాట్లాడి ప‌రిస్థితిని సమీక్షించారు.

ఈ మేరకు ఒక ట్వీట్‌ద్వారా పంపిన సందేశంలో-

“పశ్చిమ బెంగాల్‌లో రైలు ప్రమాదంపై రైల్వేశాఖ మంత్రి శ్రీ @అశ్వనీ వైష్ణవ్‌తో మాట్లాడి అక్కడి పరిస్థితుల గురించి తెలుసుకున్నాను. ఈ దుర్ఘటనలో మరణించినవారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని దైవాన్ని వేడుకుంటున్నాను” అని ఆయన పేర్కొన్నారు.

 

***

DS/SH


(Release ID: 1789844) Visitor Counter : 152