ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఆంధ్ర ప్రదేశ్‌ లో బస్సు దుర్ఘటన లో మరణించిన వారి కోసం పిఎమ్ఎన్‌ఆర్‌ఎఫ్ నుంచి పరిహారాన్ని ప్రకటించిన ప్రధాన మంత్రి

प्रविष्टि तिथि: 15 DEC 2021 9:12PM by PIB Hyderabad

ఆంధ్ర ప్రదేశ్‌ లోని పశ్చిమ గోదావరి జిల్లా లో బస్సు దుర్ఘటన లో మృతి చెందిన వ్యక్తుల దగ్గరి సంబంధికుల కు ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి (పిఎమ్ఎన్‌ఆర్‌ఎఫ్‌) నుంచి పరిహారాన్ని ఇవ్వడం జరుగుతుందని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రకటించారు.

 

ప్రధాన మంత్రి కార్యాలయం ఒక ట్వీట్‌ ద్వారా ఇచ్చిన సమాచారం లో -

ఆంధ్ర ప్రదేశ్‌ లోని పశ్చిమ గోదావరి జిల్లా లో సంభవించిన బస్సు దుర్ఘటన లో ప్రాణాలు కోల్పోయిన వారి కి ప్రతి ఒక్కరి కి రెండేసి లక్షల రూపాయల చొప్పున పిఎమ్ఎన్‌ఆర్‌ఎఫ్ నుంచి పరిహారాన్ని మృతుల దగ్గరి సంబంధికుల కు ఇవ్వడం జరుగుతుంది అని ప్రధాన మంత్రి @narendramodi ప్రకటించారు.అని పేర్కొంది.

 

***

DS/SH

 


(रिलीज़ आईडी: 1782265) आगंतुक पटल : 150
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Manipuri , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam