ప్రధాన మంత్రి కార్యాలయం

సర్ దార్ పటేల్ వర్ధంతి నాడు ఆయన ను స్మరించుకొన్న ప్రధాన మంత్రి

Posted On: 15 DEC 2021 11:21AM by PIB Hyderabad

సర్ దార్ పటేల్ వర్ధంతి సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయన కు శ్రద్ధాంజలి ని ఘటించారు.

 

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో –

‘‘సర్ దార్ పటేల్ ను ఆయన వర్థంతి రోజు న స్మరించుకొంటున్నాను. ఆయన చేసినటువంటి సుప్రతిష్ఠితమైన సేవ కు, ఆయన ప్రదర్శించినటువంటి పరిపాలన సంబంధి నైపుణ్యాల కు, మరి మన దేశాన్ని ఏకం చేయడం కోసం ఆయన సలిపిన అలుపెరుగని ప్రయాసలకు గాను భారతదేశం ఎల్లప్పటికీ కృతజ్ఞత ను కలిగి ఉంటుంది.’’ అని పేర్కొన్నారు.

 

 

 

***

DS/SH



(Release ID: 1781735) Visitor Counter : 125