ప్రధాన మంత్రి కార్యాలయం
రాణీ లక్ష్మీబాయి జయంతి నేపథ్యంలో ఆమెకు ప్రధానమంత్రి అభివందనం
प्रविष्टि तिथि:
19 NOV 2021 8:57AM by PIB Hyderabad
రాణీ లక్ష్మీబాయి జయంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆమెకు నివాళి అర్పించారు.
ఈ మేరకు ఒక ట్వీట్ ద్వారా ఇచ్చిన సందేశంలో-
“వీరనారి రాణీ లక్ష్మీబాయి జయంతి నేపథ్యంలో ఆమెకు అభివందనం సమర్పిస్తున్నాను. భారతదేశ చరిత్రలో ఆమెది ప్రత్యేక స్థానం. ఆమె ధైర్యసాహసాలు తరతరాలకూ చిరస్మరణీయాలు. ఈ సందర్భంగా భారత రక్షణ రంగానికి ఉత్తేజమిచ్చే కార్యక్రమాలకు ఇవాళ హాజరవడం కోసం ఝాన్సీ వెళ్లేందుకు నేను ఎదురుచూస్తున్నాను” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
***
DS/SH
(रिलीज़ आईडी: 1773278)
आगंतुक पटल : 214
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam