ప్రధాన మంత్రి కార్యాలయం

ప్రజలకు టీకాల ను ఇప్పించే కార్యక్రమం లో 100 కోట్ల వ మైలురాయి ని అధిగమించినసందర్భం లో డాక్టర్ లకు, నర్సుల కు కృతజ్ఞత ను తెలిపిన ప్రధాన మంత్రి

Posted On: 21 OCT 2021 10:55AM by PIB Hyderabad

ప్రజల కు టీకామందు ను ఇప్పించే కార్యక్రమం లో 100 కోట్ల వ మైలురాయి ని అధిగమించిన సందర్భం లో డాక్టర్ల కు, నర్సుల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కృతజ్ఞత ను వ్యక్తం చేశారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘భారతదేశం చరిత్ర ను లిఖించింది.

మనం భారతదేశ విజ్ఞాన శాస్త్రం, తత్పరత మరియు భారతదేశం లోని 130 కోట్ల మంది ప్రజల సామూహిక ఉత్సాహం ల తాలూకు విజయాన్ని ఆస్వాదిస్తున్నాం.

టీకాల ను ఇప్పించే కార్యక్రమం లో 100 కోట్ల వ మైలురాయి ని అధిగమించిన సందర్భం లో భారతదేశాని కి అభినందన లు.

ఈ ఘనమైనటువంటి కార్యాన్ని సిద్ధింప చేసుకోవడం కోసం శ్రమించిన మన డాక్టర్ లు, నర్సుల తో పాటు ఈ పని లో పాలుపంచుకొన్న వారు అందరికీ ఇవే కృతజ్ఞతలు. #VaccineCentury’’ అని పేర్కొన్నారు.

***

DS/SH

 



(Release ID: 1765423) Visitor Counter : 178