ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కొవిడ్‌-19 తాజా సమాచారం

Posted On: 21 OCT 2021 10:03AM by PIB Hyderabad

కొవిడ్‌-19 టీకా డోసుల్లో 'వంద కోట్ల' అరుదైన ఘనత అందుకున్న భారత్‌

గత 24 గంటల్లో 18,454 కొత్త కేసులు నమోదయ్యాయి.

రికవరీ రేటు 98.15% కు చేరింది. 2020 మార్చి నుంచి ఇది గరిష్ట స్థాయి.

గత 24 గంటల్లో 17,561 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 3,34,95,808 కు పెరిగింది.

మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 1% కంటే తక్కువగా, 0.52% వద్ద ఉన్నాయి. 2020 మార్చి నుంచి ఇది కనిష్ట స్థాయి.

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 1,78,831.

వారపు పాజిటివిటీ రేటు (1.34%) గత 118 రోజులుగా 3% కన్నా తక్కువగా ఉంది.

రోజువారీ పాజిటివిటీ రేటు (1.48%) గత 52 రోజులుగా 3% కన్నా తక్కువగా ఉంది.

ఇప్పటివరకు 59.57 కోట్ల కొవిడ్‌ పరీక్షలు చేశారు.

****



(Release ID: 1765371) Visitor Counter : 157