ప్రధాన మంత్రి కార్యాలయం

ఉత్తరాఖండ్లో కొన్ని ప్రాంతాల లో భారీ వర్షపాతం కారణం గా ప్రాణనష్టం జరగడం పట్ల దు:ఖాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి

Posted On: 19 OCT 2021 9:11PM by PIB Hyderabad

ఉత్తరాఖండ్ లో కొన్ని ప్రాంతాల లో భారీ వర్షపాతం వల్ల ప్రాణనష్టం వాటిల్లడం పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దు:ఖాన్ని వ్యక్తం చేశారు.

 

ప్రధాన మంత్రిఒక ట్వీట్ లో -

‘‘ఉత్తరాఖండ్ లో కొన్ని ప్రాంతాల లో భారీవర్షపాతం కారణం గా ప్రాణనష్టం సంభవించడం తో నేను తీవ్ర దు:ఖానికి లోనయ్యాను. ఈ ఘటనల లో గాయపడ్డ వారు త్వరలో కోలుకొందురుగాక. బాధితుల కు సహాయం చేయడం కోసం రక్షణ చర్యలు కొనసాగుతూ ఉన్నాయి. అందరి ని సురక్షతతో ఉంచవలసిందంటూ, అందరి శ్రేయం కోసం ఆ ఈశ్వరుడి ని నేను ప్రార్థిస్తున్నాను.’’ అని పేర్కొన్నారు.

 

***

DS/SH

 



(Release ID: 1765085) Visitor Counter : 109