ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav g20-india-2023

దుర్గఅష్టమి నాడు ప్రతి ఒక్కరి కి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి

Posted On: 13 OCT 2021 10:19AM by PIB Hyderabad

దుర్గ అష్టమి సందర్భం లో ప్రతి ఒక్కరి కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షల ను వ్యక్తం చేశారు. దుర్గ మాత ఆశీర్వాదాలు మనకు ఎల్లప్పుడూ లభించు గాక; ఆ దేవి ఆశీస్సులు మన సమాజం లో సంతోష వన ను, శ్రేయో భావన ను పెంపొందింప జేయు గాక అని ప్రధాన మంత్రి అన్నారు.

ప్రధాన మంత్రి వరుస ట్వీట్ లలో ఈ కింది విధం గా పేర్కొన్నారు:

 

***

DS/SH

 



(Release ID: 1763539) Visitor Counter : 168