ప్రధాన మంత్రి కార్యాలయం
దుర్గఅష్టమి నాడు ప్రతి ఒక్కరి కి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
13 OCT 2021 10:19AM by PIB Hyderabad
దుర్గ అష్టమి సందర్భం లో ప్రతి ఒక్కరి కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షల ను వ్యక్తం చేశారు. దుర్గ మాత ఆశీర్వాదాలు మనకు ఎల్లప్పుడూ లభించు గాక; ఆ దేవి ఆశీస్సులు మన సమాజం లో సంతోష వన ను, శ్రేయో భావన ను పెంపొందింప జేయు గాక అని ప్రధాన మంత్రి అన్నారు.
ప్రధాన మంత్రి వరుస ట్వీట్ లలో ఈ కింది విధం గా పేర్కొన్నారు:
***
DS/SH
(रिलीज़ आईडी: 1763539)
आगंतुक पटल : 199
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam