ప్రధాన మంత్రి కార్యాలయం

లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ కు ఆయన జయంతి నాడు శ్రద్ధాంజలి ఘటించిన ప్రధాన మంత్రి

Posted On: 11 OCT 2021 10:01AM by PIB Hyderabad

లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ కు ఆయన జయంతి సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శ్రద్ధాంజలి ఘటించారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

లోక్ నాయక్ జెపి గారి కి ఆయన జయంతి సందర్భం లో ఇదే శ్రద్ధాంజలి. ఆయన ది ఒక విశిష్టమైన వ్యక్తిత్వం; భారతదేశం చరిత్ర లో ఆయన ఒక చెరపలేనటువంటి ముద్ర ను వదలి వెళ్ళారు. ప్రజా సంక్షేమం కోసం ఆయన తన ను తాను అంకితం చేసుకొన్నారు. అంతేకాదు, భారతదేశం ప్రజాస్వామిక విలువల ను పరిరక్షించడం కోసం అందరి కంటే ముందుభాగాన నిలబడ్డారు. మనం ఆయన ఆదర్శాల నుంచి ప్రగాఢమైనటువంటి ప్రేరణ ను పొందుతూ ఉన్నాం.’’

అని పేర్కొన్నారు.

 

***

DS/SH



(Release ID: 1762860) Visitor Counter : 133