ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

భాయ్ తారు సింగ్ జీని ఆయ‌న జ‌యంతి సంద‌ర్భంగా స్మ‌రించుకున్న‌ప్ర‌ధాన‌మంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 09 OCT 2021 2:56PM by PIB Hyderabad

భాయ్ తారుసింగ్‌జీని ఆయ‌న జ‌యంతి  సంద‌ర్భంగా ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈరోజు  స్మ‌రించుకున్నారు.
ఇందుకు సంబంధించి  ఒక ట్వీట్ చేస్తూ  ప్ర‌ధానమంత్రి,
భాయ్ తారుసింగ్ జీ ని ఆయ‌న జ‌యంతి సంద‌ర్భంగా  స్మ‌రించు కుంటున్నాను. త‌ర‌త‌రాలు ఆయ‌న ధైర్య‌సాహ‌సాల‌ను  ఎన్న‌టికీ  మ‌రిచిపోవు. స‌త్యం, న్యాయానికి క‌ట్టుబ‌డిన  ఆయ‌న చిత్త‌శ‌ద్ధి ఎంత‌గానో ప్రేర‌ణ‌గా నిలుస్తుంది అని పేర్కొన్నారు.

 


(రిలీజ్ ఐడి: 1762703) సందర్శకుల సూచీ సంఖ్య : : 181
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Manipuri , English , Urdu , हिन्दी , Marathi , Bengali , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam