ప్రధాన మంత్రి కార్యాలయం

మహాలయనాడు ప్రజల కు అభినందనలు తెలిపిన ప్రధాన మంత్రి

Posted On: 06 OCT 2021 9:50AM by PIB Hyderabad

మహాలయ సందర్భం లో ప్రజల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘శుభ మహాలయ. మనం దుర్గ మాత కు ప్రణమిల్లి, మన భూగ్రహానికి శ్రేయం కలగడం కోసం మరియు మన పౌరుల సంక్షేమం కోసం ఆ దేవి ఆశీస్సులు లభించాలని కోరుకొందాం. రాబోయే కాలాల్లో ప్రతి ఒక్కరు ఆరోగ్యం గాను, సంతోషం గాను ఉందురు గాక.’’

అని పేర్కొన్నారు.

***

DS/SH



(Release ID: 1761402) Visitor Counter : 142