ప్రధాన మంత్రి కార్యాలయం

శ్రీరామ్ ధారీ సింహ్ దినకర్ కు ఆయన జయంతి నాడు నమస్సులు అర్పించిన ప్రధాన మంత్రి

Posted On: 23 SEP 2021 4:12PM by PIB Hyderabad

జాతీయ కవి శ్రీ రామ్ ధారీ సింహ్ దినకర్ కు ఈ రోజు న ఆయన జయంతి సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నమస్సులు అర్పించారు.

 

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఒక ట్వీట్ లో-

‘‘జాతీయ కవి రామ్ ధారీ సింహ్ దినకర్ గారి కి ఆయన జయంతి నాడు ఇవే సాదర నమస్సులు. దేశాని కి, సమాజాని కి దారి ని చూపినటువంటి ఆయన యొక్క కవిత లు ప్రతి ఒక్క తరం వారికి ప్రేరణ ను అందిస్తూనే ఉంటాయి’’ అని పేర్కొన్నారు

***

DS/SH



(Release ID: 1757299) Visitor Counter : 146